ముందుగానే నైరుతి రుతుపవనాలు

Saturday, May 10, 2025 05:07 PM Weather
ముందుగానే నైరుతి రుతుపవనాలు

ఈసారి దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నాయి. జూన్ 1 కంటే ముందుగా మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నేడు ప్రకటించింది. గతేడాది మే 30న రాగ.. 2023 జూన్ 8న, 2022 మే 29న నైరుతి ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: