ప్రభుత్వ హెచ్చరిక: మూడు రోజులు జాగ్రత్త..

Monday, May 12, 2025 06:48 AM Weather
ప్రభుత్వ హెచ్చరిక: మూడు రోజులు జాగ్రత్త..

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, కడప జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్లో వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: