IPL 2025: నేడు డబుల్ ధమాకా

Saturday, April 19, 2025 08:05 AM Sports
IPL 2025: నేడు డబుల్ ధమాకా

IPL 2025లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే పోరులో గుజరాత్, ఢిల్లీ తలపడనున్నాయి. మరోవైపు జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్, లక్నో మధ్య పోరు సాగనుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: