ఇంగ్లాడ్ ఆల్ ఔట్.. ఇండియా ఘన విజయం
Sunday, July 6, 2025 10:04 PM Sports
ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. అండర్సన్-తెందూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఈ 5 టెస్టుల సిరీస్ ను గిల్ సేన 1-1తో సమానం చేసింది. ఎడ్జ్ బాస్టన్ లో టీన్ఇండియాకు ఇది తొలి టెస్ట్ విజయం కావడం విశేషం. 608 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోర్ 72/3తో 5వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాడ్ 271 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
