నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం

Thursday, May 15, 2025 10:32 AM Sports
నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను భారత సైన్యం ప్రధానం చేసింది ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. నీరజ్ కొత్త ర్యాంక్ ఏప్రిల్ 16, 2025 నుండి అమల్లోకి వచ్చింది. గత రెండు ఒలింపిక్స్ టోర్నీలో జావెలిన్ త్రో భారత్కు వరుసగా గోల్డ్, సిల్వర్ మెడల్స్ని సాధించాడు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: