IPL 2025: పంజాబ్ కుదేలు.. రాజస్థాన్ ఘన విజయం

Saturday, April 5, 2025 11:17 PM Sports
IPL 2025: పంజాబ్ కుదేలు.. రాజస్థాన్ ఘన విజయం

IPL 2025లో భాగంగా PBKSతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ 155/9 స్కోరుకే పరిమితమైంది. నెహాల్ వధేరా 62 పరుగులు, మ్యాక్స్వెల్ 30 పరుగులు చేశారు. వారిద్దరు మినహా జట్టులో అందరూ విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కుమార్ కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్లో పంజాబ్ కు ఇదే తొలి ఓటమి.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: