IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

Tuesday, May 20, 2025 11:09 PM Sports
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు 18 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి ఛేధించింది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 57, సంజూ శాంసన్ 41, జైశ్వాల్ 36 పరుగులతో రాణించారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: