మళ్లీ నిరాశపరిచిన పీవీ సింధు

Thursday, May 22, 2025 12:00 PM Sports
మళ్లీ నిరాశపరిచిన పీవీ సింధు

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్లో మలేషియా మాస్టర్స్ 2025 టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆక్సియాటా ఎరీనాలో జరిగిన మ్యాచ్లో వియత్నాంకు చెందిన తూయ్ లిన్ చేతిలో 21-11, 14-21, 21-15 తేడాతో ఓడిపోయింది. ఇలా మొదటి రౌండ్లోనే సింధు నిష్క్రమించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: