IPL 2025: ముంబై- గుజరాత్ మ్యాచ్ కు అంతరాయం
Tuesday, May 6, 2025 11:51 PM Sports

ముంబై వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. 14 ఒవర్లకు గాను 107/2 గుజరాత్ స్కోర్ ఉండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేసి గ్రౌండ్ ను కవర్లతో కప్పి ఉంచారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం గుజరాత్ 8 పరుగుల తేడాతో ముందంజలో ఉంది. ఐతే గుజరాత్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: