హాఫ్ మారథాన్ లో కర్నూలు వాసి సత్తా

Tuesday, August 26, 2025 06:44 AM Sports
హాఫ్ మారథాన్ లో కర్నూలు వాసి సత్తా

హైదరాబాద్ లో జరిగిన హాఫ్ మారథాన్ రన్ లో కర్నూలు నగరానికి చెందిన హిమబిందు ప్రతిభకనబరిచారు. మూడు ప్రధాన ఫ్లైఓవర్ల మీదుగా 21 కిలోమీటర్ల పరుగును కేవలం 2 గంటల 53 నిమిషాల్లోనే పూర్తి చేశారు. హిమబిందు విజయంతో జిల్లాలోని క్రీడాభిమానులు, క్రీడాసంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హిమబిందు ప్రదర్శన నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని వారు అభినందించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: