IPL 2025: నేటి నుండి సమరం.. ఆ వార్తతో మళ్లీ ఆందోళన

Saturday, May 17, 2025 07:32 AM Sports
IPL 2025: నేటి నుండి సమరం.. ఆ వార్తతో మళ్లీ ఆందోళన

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పాక్ - భారత్ లో మధ్య ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్-2025 మ్యాచ్ లు ఈ రోజు నుంచి పున:ప్రారంభం కానున్నాయి. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కత్తానైట్ రైడర్స్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అటు ఈ మ్యాచ్ కు వరణుడి ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలపడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: