IPL 2025: నేటి నుండి సమరం.. ఆ వార్తతో మళ్లీ ఆందోళన
Saturday, May 17, 2025 07:32 AM Sports
-1747447344.jpeg)
క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పాక్ - భారత్ లో మధ్య ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్-2025 మ్యాచ్ లు ఈ రోజు నుంచి పున:ప్రారంభం కానున్నాయి. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కత్తానైట్ రైడర్స్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అటు ఈ మ్యాచ్ కు వరణుడి ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలపడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: