భారత్ ఘన విజయం
Thursday, July 10, 2025 07:17 AM Sports
భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ పై తొలి టీ20 సిరీస్ నెగ్గింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నాలుగో మ్యాచ్లో ఆ జట్టుపై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ జట్టులో సోఫియా డంబ్లీ (22) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2, శ్రీ చరణి 2, అమనోజోత్ కౌర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



