రోహిత్, కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్

Wednesday, May 14, 2025 03:43 PM Sports
రోహిత్, కోహ్లీ  అభిమానులకు గుడ్ న్యూస్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజాలు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ టూర్లోని తొలి టెస్టుకు రావాలని BCCI ఆహ్వానించనున్నట్లు సమాచారం. జూన్ 20న లీడ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కి ముందు కోహ్లి, రోహిత్ కు 'గార్డ్ ఆఫ్ హానర్' ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

దాంతో పాటు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించినా A ప్లస్ గ్రేడులోనే కొనసాగిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికీ వీరిద్దరూ భారత క్రికెట్ లో భాగమేనని ఏ ప్లస్ గ్రేడ్ సౌకర్యాలని కల్పిస్తామని పేర్కొంది. సాధారణంగా ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్టు ఆటగాళ్లు సంవత్సరానికి రూ.7కోట్ల ప్యాకేజీని పొందుతారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: