వైఎస్ జగన్ కీలక నిర్ణయం: కూటమి ప్రభుత్వానికి ఇక చుక్కలే
Tuesday, January 21, 2025 10:00 PM Politics
_(6)-1737473609.jpeg)
అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తానని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ నెలఖారు వరకు ఆయన లండన్లోనే ఉంటారని సమాచారం. జగన్ విదేశీ టూర్ ముగించుకుని రాష్ట్రానికి చేరుకోగానే జిల్లాల పర్యటనకు సంబంధించిన ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలఖారుకు ఆయన ఏపీకి వచ్చే అవకాశాలు ఉండటంతో ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: