మీరు రెడ్ బుక్ రాయండి.. వారి అంతు నేను చూస్తా: జగన్
Monday, December 30, 2024 05:50 PM Politics

అధికారంలోకి రాక ముందు నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో ఉన్న వారి పని పడతాం అని అప్పట్లో లోకేష్ అన్నారు. ఏపీలో ఇప్పుడు రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
అయితే వైసీపీ నేతలు కూడా రెడ్ బుక్ రాసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మిమ్మల్ని వేధించే అధికారులు మరియు అధికార పార్టీ నేతల పేర్లు రెడ్ బుక్ లో రాయండి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ళ అంతు చూసే బాధ్యత నేను తీసుకుంటా అని కార్యకర్తలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: