రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని మోడీకి సీఎం రేవంత్ లేఖ
Monday, March 17, 2025 10:42 PM Politics
ప్రధానమంత్రి మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిల పక్ష నేతలతో కలిసి భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరేందుకు రేవంత్ ప్రధానికి లేఖ రాసినట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



