28 నుంచి 30 వరకు సేనతో సేనాని కార్యక్రమం

Sunday, August 24, 2025 03:29 PM Politics
28 నుంచి 30 వరకు సేనతో సేనాని కార్యక్రమం

ఏపిలో ఈనెల 28 నుంచి 30 వరకు విశాఖలో విస్తృత స్థాయి భేటీ నిర్వహించనునట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి విశాఖలో ఆయన "సేనతో సేనాని" కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని తెలిపారు. ఈనెల 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: