ప్రజల సమస్యలు వినడం కోసం పవన్ కళ్యాణ్ కొత్త మార్గం

Wednesday, May 21, 2025 08:40 AM Politics
ప్రజల సమస్యలు వినడం కోసం పవన్ కళ్యాణ్ కొత్త మార్గం

ప్రజల సమస్యలు వినడం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. భద్రతా కారణాలు, ఫ్యాన్స్ తాకిడి వల్ల నేరుగా ప్రజలను కలవడం సవాలుగా మారింది. అందుకే 'మన ఊరికోసం మాటామంతీ' అనే స్క్రీన్ గ్రీవెన్సు ప్రారంభిస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు మంగళగిరి నుంచే శ్రీకాకుళం జిల్లా రావివలస భవానీ థియేటర్ కు వచ్చే ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఇతర అధికారులూ పాల్గొంటారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: