ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ నేత..?
Tuesday, April 22, 2025 11:00 AM Politics
ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటుపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఈ సీటును తగిన బలం ఉన్న కూటమి సర్కార్ (బీజేపీ-జనసేన-టీడీపీ) సొంతం చేసుకుకోనుంది.
ఈ క్రమంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ స్థానం నుంచి తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను రాజ్యసభకు పంపించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు ఖరారైనట్లు చర్చ సాగుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



