తొలిసారి జెండావందనం.. ఎక్కడంటే..
Sunday, January 26, 2025 09:40 AM Offbeat
_(18)-1737864587.jpeg)
అక్కడ ఈ తరంలో తొలిసారి జెండా ఎగురుతోంది. ఛత్తీస్ గఢ్ బస్తర్లో రెండు దశాబ్దాలుగా జాతీయ జెండా ఎగరలేదు. ఆ ప్రాంతం మావోల కీలక నేత హిడ్మా నేతృత్వంలోని పీజీఎల్యే బెటాలియన్ 1 పరిధిలో ఉంది. ఇరవై ఏళ్లుగా చెప్పుకునేందుకు కూడా ప్రభుత్వ పాలన లేకుండా ఉండేది.
భద్రతా బలగాలు అక్కడ ఇటీవల పట్టు సాధించాయి. బలగాలు 14 క్యాంపులు నిర్వహిస్తున్నాయి. దీంతో 14 గ్రామాల్లో ఇవాళ గణతంత్ర వేడుకలు జగుగుతున్నాయి. బస్తర్ యువతరం తొలిసారి జెండావందనం చూడబోతుందని ఐజి సుందర్ రాజ్ తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: