రూ.60 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
Saturday, May 3, 2025 07:25 PM News
_(14)-1746280508.jpeg)
ఏపిలో రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనతో పాటు P4 (People First) కార్యక్రమాల సమన్వయం కోసం వారిని ఉపయోగించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: