వల్లభనేని వంశీకి మళ్ళీ షాక్..
Friday, May 16, 2025 03:06 PM News

నకిలీ పట్టాలు పంపిణీ చేశారానే ఆరోపణలతో వల్లభనేని వంశీపై ఏలూరు జిల్లా బాపూలపాడు మండలంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆయనను హాజరు పరిచారు. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు తన అనుచరుడు రంగాకు కూడా 14 రోజుల రిమాండ్ ను విధించింది
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: