ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి

Wednesday, June 4, 2025 06:34 AM News
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి

ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ మంత్రివర్గం సమావేశం అవుతోంది. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్ కి దారితీసిన పరిస్థితులు, తదనంతర పర్యవసానాలను సహచర మంత్రులకు ప్రధాని వివరించే అవకాశం ఉంది. అలాగే జనాభా లెక్కలతో పాటు కుల గణనపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: