కర్నూలులో ULPGM-V3 ట్రయల్ సక్సెస్

Friday, July 25, 2025 03:21 PM News
కర్నూలులో ULPGM-V3 ట్రయల్ సక్సెస్

DRDO కొత్త ప్రయోగం చేపట్టింది. డ్రోన్ ద్వారా ప్రిసిషెన్ గైడెడ్ మిస్సెల్ ను పరీక్షించింది. APలోని కర్నూల్ జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో ఈ పరీక్ష జరిగింది. యూఏవీ లాంచ్డ్ ప్రిసిషెన్ గైడెడ్ మిస్సైల్ ULPGM-V3ని పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: