Breaking: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి
Saturday, May 24, 2025 07:17 PM News
_(24)-1748094408.jpeg)
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు మృతి చెందారు. స్కార్పియో ఢీకొనడంతో ద్విచక్రవాహంనపై వెళ్తన్న వీరిద్దరూ మృతి చెందారు. ఢీకొన్న స్కార్పియో వాహనం టీడీపీ నేత వెంకట్రామయ్యదిగా గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: