Breaking: ఘోర ప్రమాదం.. ఇద్దరు మంత్రులు దుర్మరణం
Thursday, August 7, 2025 06:54 AM News
ఆఫ్రికాలోని ఘనాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ (50), రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా కూడా ఉన్నారు.
అక్రమ మైనింగ్ ను అరికట్టే కార్యక్రమంలో పాల్గొనడానికి ఒబువాసి పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ జూలియస్ డెబ్రా అభివర్ణించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



