తిరుమల వెళ్ళే భక్తులకు అలెర్ట్

Wednesday, June 4, 2025 07:05 AM News
తిరుమల వెళ్ళే భక్తులకు అలెర్ట్

తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీవారిమెట్టు మార్గంలో నడిచివెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. శ్రీవారిమెట్టు వద్ద ప్రస్తుతం కేటాయిస్తున్న దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు మార్చుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నూతన కౌంటర్లు జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: