నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Monday, August 25, 2025 07:22 AM News
నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

శ్రీవారి నవంబర్ నెల ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదలయ్యాయి. నేడు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: