భారీ పేలుడు.. ముగ్గురు పోలీసులు మృతి
Thursday, May 8, 2025 09:49 AM News
_(24)-1746677956.jpeg)
తెలంగాణలో ములుగు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వాజేడులో మందు పాతర పేలింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు మందు పాతర పేల్చారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: