మరోసారి మోగిన సైరన్ల మోత
Saturday, May 10, 2025 12:00 PM News

దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తూ రాజస్థాన్, చండీగఢ్ లో అధికారులు సైరన్లు మోగించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. అలాగే దూర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: