తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Saturday, May 31, 2025 10:41 AM News
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ మేరకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది. నిన్న శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. అంతేకాకుండా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లుగా ఆలయ కమిటీ నమోదు చేసింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: