వారికి రుణమాఫీ చేయం.. స్పష్టం చేసిన మంత్రి

Saturday, March 22, 2025 09:56 PM News
వారికి రుణమాఫీ చేయం.. స్పష్టం చేసిన మంత్రి

తెలంగాణలో రూ.2 లక్షలకుపైగా అప్పు ఉన్నవారికి రుణమాఫీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 5 ఎకరాలలోపు ఉన్నవారికి రైతు భరోసా ఇస్తామని అసెంబ్లీలో చెప్పారు. వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు.

బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తున్నమని ఆయన ఉద్ఘాటించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: