హైడ్రా టార్గెట్ పేదలేనా: తెలంగాణ హైకోర్టు

Wednesday, March 19, 2025 10:20 PM News
హైడ్రా టార్గెట్ పేదలేనా: తెలంగాణ హైకోర్టు

మరోసారి హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా టార్గెట్‌ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఉందా అని అడిగింది. మియాపూర్‌, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని హైకోర్టు పేర్కొంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: