ఏపీలో టెర్రరిస్టుల కలకలం

Wednesday, July 2, 2025 10:22 AM News
ఏపీలో టెర్రరిస్టుల కలకలం

ఏపీలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. వారిని అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపలయం)గా గుర్తించారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు అనేక పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందిన సమాచారం మేరకు వీరిని అత్యంత రహస్యంగా తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: