కస్టమర్లకు స్విగ్గీ షాక్.. ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు

Saturday, August 16, 2025 09:19 AM News
కస్టమర్లకు స్విగ్గీ షాక్.. ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు

ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ వరుసగా ఛార్జీలను పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరోసారి ఫ్లాట్ ఫామ్ ఫీజును 17 శాతం పెంచింది. దీన్ని బట్టి వినియోగదారుడిపై రూ.14 అదనపు భారం పడనుంది. పండుగ సీజన్ లో ఆర్డర్లు పెరిగాయని అందుకే తమ ప్లాట్ ఫామ్ ఫీజును పెంచుతున్నామని స్విగ్గీ ప్రకటించింది. ఇంతకు ముందు ప్లాట్ ఫామ్ ఫీజు రూ.12 ఉండగా తాజాగా రూ.14 కి పెంచేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: