కన్వర్ యాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి
Tuesday, August 5, 2025 02:23 PM News
మధ్యప్రదేశ్ లో కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కుభేరేశ్వర్ ధామ్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మహిళ భక్తులు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఈ తొక్కి సలాట జరిగినట్లుగా అధికారులు స్పష్టం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



