ఎలహంకకు ప్రత్యేక రైలు
Saturday, August 16, 2025 06:16 PM News
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 17, 19 తేదీలలో ఎలహంకకు ప్రత్యేక రైలు నడపనున్నారు. భువనేశ్వర్– ఎలహంక –భువనేశ్వర్ (02881/02882) ప్రత్యేక రైలును నంద్యాల మీదుగా నడుపనుంది. 17న భువనేశ్వర్ నుంచి బయలుదేరి 18న ఉదయం 7:25కి విజయవాడ, మధ్యాహ్నం 2:30కి నంద్యాలకు చేరుతుంది. తిరుగు ప్రయాణం 19న ఎలహంక నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమై అదే రోజు మధ్యాహ్నం 12:25కి నంద్యాలకు చేరుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)