Breaking: కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మృతి

Wednesday, May 7, 2025 10:10 AM News
Breaking: కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మృతి

భారత్ -పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారతి చెక్ పోస్ట్ లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది భారత పౌరులు మృతి చెందారు. LOC వెంబడి పాక్ రేంజర్ల కాల్పులు జరుగుతున్నాయి. కుప్వారా, రాజౌలి, పూంచ్ సెక్టార్లలో పాక్ సైన్యం జరిపే కాల్పులను భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: