యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు

Monday, May 19, 2025 12:00 PM News
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు

భారత్ కు చెందిన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు అందిస్తోందనే ఆరోపణపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఐఎస్ఐ అధికారులను కలిసిన జ్యోతి ఆ తర్వాత షకీర్,రాణా షాబాజ్ అనే వ్యక్తులను కలిశారు. ఇండియాకు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: