వారికి రూ.18,000 ఇవ్వనున్న ప్రభుత్వం

Wednesday, June 4, 2025 10:00 AM News
వారికి రూ.18,000 ఇవ్వనున్న ప్రభుత్వం

తెలంగాణలో నేతన్నలకు ఊరటనిచ్చే భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జియో ట్యాగ్ చేసిన మగ్గాలతో పని చేసే నేతన్నలకు రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 ప్రోత్సాహకం ప్రభుత్వం అందజేయనుంది. ఈ సహాయాన్ని ఏడాదికి రెండు విడతలుగా ఇవ్వనున్నారు. దీంతో సుమారు 40 వేల మంది చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకానిక ప్రభుత్వం రూ.48 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: