భారత్ సహా 14 దేశాల వీసాలపై సౌదీ నిషేధం
Monday, April 7, 2025 10:10 PM News
హజ్ 2025 యాత్రకు ముందు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాలకు సౌదీ అరేబియా భారీ షాక్ ఇచ్చింది. ఆయా దేశాలకు వీసాల జారీని నిలిపివేసింది. జూన్ వరకు ఉమ్రా, వ్యాపార, కుటుంబ వీసాలపై ఈ నిషేధం అమల్లో ఉండనుంది. హజ్ వీసాలపై మాత్రం ఆంక్షలు లేవు. వీసా వ్యవస్థలో గందరగోళం, అక్రమ హజ్ యాత్రలు, కుటుంబ వీసాలపై సౌదీలోకి ప్రవేశించి నిబంధనలకు విరుద్ధంగా వలస, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ఘటనలతో సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



