Breaking: రాష్ట్రంలో రెడ్ అలర్ట్

Saturday, May 10, 2025 05:00 PM News
Breaking: రాష్ట్రంలో రెడ్ అలర్ట్

దేశ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. జైసల్మేర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటికే అక్కడి ప్రజలను ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితి మినహాయించి బయటకు రావద్దని తెలిపారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: