రైల్వే కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు

Monday, May 5, 2025 08:00 AM News
రైల్వే కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు

దేశంలోని స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రైల్వే పోటీని ప్రకటించింది. “ప్రొఫెషనల్స్, కళాశాల/ విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు (12వ తరగతి వరకు)” మూడు విభాగాలుగా చేసి గడియారాలను డిజైన్ చేయమని కోరింది. డిజైన్లను ఈ నెల 31 లోపు contest.pr@rb.railnet .gov.in లో సబ్మిట్ చేయాలి. విజేతకు రూ.5 లక్షలు ఇవ్వనుంది. మూడు విభాగాలలో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులుగా రూ.5000 చొప్పున ఇవ్వనుంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: