వీర జవాన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ భారీ ఆర్థికసాయం

Sunday, May 11, 2025 12:12 PM News
వీర జవాన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ భారీ ఆర్థికసాయం

భారత్, పాక్ ల మధ్య చోటుచేసుకున్న కాల్పులలో జవాన్ మురళీ నాయక్ మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. అమరుడైన మురళీ నాయక్ భౌతిక కాయానికి పవన్ నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: