భారత్ లో పాక్ డ్రగ్స్.. ముఠా అరెస్ట్

Friday, May 16, 2025 03:24 PM News
భారత్ లో పాక్ డ్రగ్స్.. ముఠా అరెస్ట్

పాకిస్థాన్ నుంచి భారత్ లోకి డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు నిఘా వేసి కుట్రను భగ్నం చేశారు. వాళ్ల నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 85 కిలోల డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే అమృత్ సర్ కు చెందిన అమర్ జోత్ సింగ్ జోతా సంధూను ఈ కుట్రలో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: