పాక్ వంకర బుద్ధి.. కాల్పుల విరమణ తర్వాతా కాల్పులు
Sunday, May 11, 2025 07:32 AM News

కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటలలోపే పాక్ తన వక్రబుద్ధిని చూపించుకుంది. తాజాగా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాలలో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీనగర్ లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటనీ ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇతర భారతీయులు కూడా పాక్ చర్యలపై మండిపడుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: