మరోసారి నోరు పారేసుకున్న పాక్ ప్రధాని
Friday, May 23, 2025 09:00 AM News

పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పాక్-బారత్ మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా.. తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయనీ షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అంతేకాకుండా పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయస్థాయి దర్యాప్తుకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: