రాష్ట్రంలో వారి కోసం కొత్త పథకం
Monday, May 19, 2025 05:20 PM News
_(12)-1747655427.jpeg)
ఏపీ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తెలంగాణలో కేసీఆర్ కిట్ లాగా ఆంధ్రలో ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం అధికారికంగా కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కోసం ఏపీ ప్రభుత్వం 51.14 కోట్లను విడుదల చేసింది. ఈ కిట్టులో దోమ తెర, పౌడర్, షాంపూ, హెయిర్ ఆయిల్, బాడీ ఆయిల్, రెండు టవల్స్, రెండు డ్రెస్సులు, బొమ్మలు, మొత్తం 1410 రూపాయల విలువ గల వస్తువులను అందజేస్తున్నట్లు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: