మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Sunday, June 8, 2025 05:04 PM News
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా 'ఎన్టీఆర్ విద్యా సంకల్పం' స్కీమ్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా రూ.10,000 నుంచి రూ. లక్ష వరకు రుణాన్ని ఇవ్వనుంది. ఈ పథకంలో తీసుకున్న నిధులను పిల్లల చదువుకోసమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: