నేటి నుండి ఖాతాల్లోకి డబ్బులు

Tuesday, June 17, 2025 08:30 AM News
నేటి నుండి ఖాతాల్లోకి డబ్బులు

తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నేటి నుంచి రైతు భరోసా పథకం కింద రైతు ఖాతాలో నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఏడాదికి ఒక ఎకరం భూమికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించునున్న విషయం తెలిసిందే.

అయితే ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఈ నిధులు జమ చేయనుంది. ఖరీఫ్ సీజన్ కి ముందు డబ్బులు అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: